Wednesday, June 26, 2013

The Truth About White Bread!
We know that there are many people round the world who enjoy eating white bread. But today, we'd like to give you some facts that may shock and surprise you. It's not only that white bread isn't good for your health, it can actually be a real danger to your health! 

http://data.baba-mail.com/Files/2012/12/2/aaa2f028-e2ca-4d27-bec3-92edec47b5ee.jpg


The Swiss government has been aware of the dangers of eating white bread for decades and in order to get its populace to stop eating it, Switzerland has placed a tax on the purchase of white bread. The tax money is given to bakers to reduce the price of whole wheat bread to encourage people to switch.

The Canadian government passed a law prohibiting the “enrichment” of white bread with synthetic vitamins. Bread must contain the original vitamins found in the grain, not imitations .

Essentially, white bread is dead bread. Frequently, consumers are not told the truth about this and so called “enriched” flour.

Why is the color of white bread so white when the flour taken from wheat is not?

It’s because the flour used to make white bread is chemically bleached, just like you bleach your clothes. When you are eating white bread, you are also eating residual chemical bleach . Flour mills use different chemical bleaches, all of which are pretty bad.

Here are a few of them: Oxide of nitrogen, chlorine, chloride, nitrosyl and benzoyl peroxide mixed with various chemical salts.
http://data.baba-mail.com/Files/2012/12/2/c5cd99fb-a3ee-45a1-961c-92fc811ab690.jpg 


One bleaching agent, chloride oxide, combined with whatever proteins are still left in the flour, produces alloxan. Alloxon is a poison and has been used to produce diabetes in laboratory animals.

Chlorine oxide destroys the vital wheat germ oil. It will also shorten the flour’s shelf life.

Good Nutrition: You won’t find it In white bread In the process of making flour white, half of the good unsaturated fatty acids, that are high in food value, are lost in the milling process alone, and virtually all the vitamin E is lost with the removal of wheat germ and bran.

As a result, the remaining flour in the white bread you buy, contains only poor quality proteins and fattening starch. But that is not the whole story as to the loss of nutrients.

Here are some other statistics about the huge loss of nutrients when white bread is made:

· About 50% of all calcium is lost

· 70% of phosphorus

· 80% of iron

· 98% of magnesium

· 75% of manganese

· 50% of potassium and

· 65% of of copper is destroyed when white bread is made.

· 80% of thiamin, 60% of riboflavin, 75% of niacin, 50% of pantothenic acid.

· About 50% of Pyridoxine is also lost.

Scientific study has confirmed what the swiss have known for years these horrific numbers are the results of a study run by the university of california, college of agriculture. It is obvious, from what we have learned, that white bread should be avoided. 

Whole wheat, rye and grain breads made with whole wheat flour are a better way. 
http://data.baba-mail.com/Files/2012/12/2/a3e34653-6f95-4718-852a-bb88a9deb6ed.jpg


It is a good idea to always read the labels and never buy foods that contain artificial flavors, colors, bleached flour, preservatives, hydrogenated or partially hydrogenated oils.

తల వెంట్రుకలను వత్తుగా పెంచే తానికాయ

తానికాయ

తానికాయ : తానికాయలో కూడా కరక్కాయ, ఉసిరికాయలలో వలె లవణరసము తప్ప మిగిలిన అయిదు రసములు ఉండును. వేడి చేయు స్వభావము కలదు. కఫ, పిత్త, వాత దోషములను తగ్గించును. దగ్గు, నేత్ర రోగములు, కం రోగములందు పనిచేయును. తలవెంట్రుకలను వత్తుగా పెంచును. నులిపురుగులను నశింపచేయును. దగ్గు, వాంతులను తగ్గించును.  

దగ్గు, ఆయాసముల యందు తానికాయల చూర్ణమును తేనెతో ఇవ్వవలయును. తానికాయ గింజలలోని పప్పు మూత్రాశయములోని రాళ్ళను కరిగించును. అటులే తానికాయ పప్పును తేనెతో ఇచ్చిన సుఖ నిద్రను కలుగ చేయును. తానికాయ గింజలలోని పప్పును మెత్తగా నూరి పైన పూత పూసిన వాపులు తగ్గును. నేతితో వేయించిన తానికాయ పెచ్చును చప్పరించిన గొంతు బాధలు తగ్గి మంచి స్వరము కలుగును.

ఆయుర్వేదము నందు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలకు మంచి ప్రాధాన్యత కలదు. ఈ మూడు కాయలను సమభాగాలుగా తీసుకొని గింజలు తీసివేయగా మిగిలిన దానిని ఎండబెట్టి చూర్ణముగా తయారుచేయుదురు. దీనిని త్రిఫల చూర్ణమందురు. ఇది అన్ని ఆయుర్వేద మందుల షాపులలోనూ లభించును. ఈ చూర్ణములో పై మూడు కాయలలోని అన్ని గుణములు ఉండును. 

ఈ త్రిఫల చూర్ణమును ఒక చెంచా చొప్పున ప్రతిరోజూ రెండు పూటలా సేవించినచో సుఖ విరేచనమగును. ముఖము కాంతివంతమగును. 

డా.పి.బి.ఏ.వేంకటాచార్య
13 Tips for a Great Nights Sleep

The most important lesson you can take from this article is to wake up at the same time Monday to Sunday. Get out of bed the same time each day even if you have a great social life.
I'll admit I don't always rise from the depths of my bed the same time each day, but I have a solid understanding of how much sleep I need to get through the day with good energy. If you have good body awareness and go to bed at five in the morning, usually you can set an alarm at nine, for example, even if your usual wake up time is seven o'clock.
If your sleep patterns aren't ideal, however, its vital you wake up at the same time regardless of how much sleep you got the previous day. When you're changing your sleeping habits, don't mess with your wake up time. This is the key secret to cure insomnia



With the principles I've shared up to this point as foundations for a great nights sleep, here are thirteen additional tips to cure many sleep problems and help you quickly fall asleep “ no need to count sheep:
  1. Exercise for 30 minutes a day. You must spend energy to receive energy. I don't care how tired you feel “ you must exercise. People who exercise have better body temperature cycles suitable for quality sleep and are more energetic. If you don't exercise at all, you'll feel sluggish throughout the day because your body temperature remains stagnant. Don't exercise too late in the day, however, otherwise you're body temperature will be too high for good sleep.
  2. Get 15 minutes of sunlight a day. If you struggle to rack up a few minutes in the sun each day, you're not sleeping as well as you could be. Your internal body clock uses sunlight to control its energy levels. Light makes you awake while darkness releases melatonin to make you sleepy. Get outside and at least open your curtains to absorb some
    light for better sleep.
  3. Stay away from caffeine and alcohol six hours before bedtime. I use to think a cup of coffee two hours before bedtime didn't keep me awake “ actually, I thought it helped me get to sleep from the energy crash and it did. However, these drinks disrupt later sleep cycles so you'll get poor sleep.
  4. Quit smoking. Nicotine is a stimulant. Also, smokers can experience nicotine withdrawal during the night that disrupts sleep. Your body will thank you in more ways than better sleep once you quit sucking down that crap.
    The Easy Way to Stop Smoking
    seems to be a miracle book for many smokers.
  5. Stay away from television and computer games before bedtime. Ive found I wont sleep no matter how tired I am until one hour has passed since playing a computer game or watching television.
  6. Don't take sleeping pills. I'm not a doctor so you should consult with a doctor before following the advice in this article. If you want to be scared from taking sleeping pills ever again, read about the
    dark side of sleeping pills.
  7. Get a nice bed. You spend one-third of your time in bed so make yourself comfortable. Make sure you have plenty of room to stretch out even if you are huge like me!
  8. Eliminate sensory input. Make your bedroom as dark as possible and get outside noises to a minimum. A towel under a door helps with both. Ive found a sleeping mask to be a miracle for light rooms and improving the quality of my sleep  just be aware you could sleep more than usual because natural sunlight wont get into your eyes.
  9. Make your room a good temperature with ventilation. If you're in a hot room with bad ventilation, expect bad sleep. You wont fall asleep when you're hot unless you are really tired. The body best falls asleep often in cooler temperatures. Open your windows if you can to let in cool air. If you get cold, put on more blankets. Fresh oxygen is vital for good sleep. Experiment with the room temperature best for you. A thermostat to measure your ideal room temperate and a fan to cool you down and ventilate the room will improve your sleep and give you more energy.
  10. Checkout the End Tiredness Program. In it you discover how to manage jet lag, shift work, and eliminate tiredness. You can learn about it
    here.
  11. Find your sleeping personality. I'm a fetus on my right side! I have noticed that 95% of the time I wont fall asleep until I'm in that position, which feels the most comfortable.
  12. Build a relaxing sleep routine. Try yoga, reading, or visualizations, for example, to see what relaxation techniques you like. Do these consistently before going to bed and you'll notice you fall asleep without worry-filled thoughts clogging your mind.
  13. Change what isn't working. If you lay in bed for 20 minutes and do not feel sleepy maybe because your mind is rushing, do something else. Things that have worked for me include eating a light meal because a hungry stomach can keep me awake, drinking water, visualizations like tensing then releasing all the muscles in my body from head to toe, reading, or doing some non-stimulating activity until I feel tired.
Follow this advice and you will wake up refreshed with heaps of energy ready to create the reality you desire!


Exposing the truth about herbal remedies

Most people assume herbal products to be safe and effective, while this may be true for some; it cannot and should not be generalized for all such remedies and treatments. Our predilection for herbal remedies probably stems from the deep rooted belief that anything that is natural will definitely work and if it doesn't, there wouldn't be any side effects at least. However, if this were true, Allopathy would have never existed. Moreover, contrary to popular perception if something is natural it doesn't necessarily will be side-effects-free.

It has become quite fashionable to opt for herbal remedies but are you aware of the risks of relying on herbal remedies? Just like everything, herbal remedies too have their advantages and disadvantages. You might know the advantages, but are probably unaware of the implications of opting for herbal remedies.Here are some of the popular misconceptions about herbal remedies and treatments.

They have no side effects


While this statement holds true for some products, it is not wholly right to assume that all herbal products are devoid of side effects. In fact, you might be shocked to know about the side effects of some common herbal remedies.

Neem

Neem is seen as a panacea, since it is believed to help in many conditions such as leprosy, intestinal problems, diabetes, gum diseases, liver problems and ulcers. However, the wonder product is sadly fraught with many side effects. Taking Neem during pregnancy can result in miscarriage. It is not advisable for children and infants. Other than causing diarrhea, vomiting and seizures it might lead to coma and even death.

Those suffering from Auto-immune diseases such as multiple sclerosis and rheumatoid arthritis should not consume Neem in any form, whatsoever. People who have undergone a surgery should avoid Neem, for it may hinder with the recovery process. It may also increase the risk of organ rejection in people who have just had an organ transplant. Neem is supposed to affect the fertility and sperm count and quality. Therefore, if you are trying to have children it would be best to avoid neem.

Papaya

Did you know that the humble papaya can cause a life threatening allergy known as anaphylaxis common in people who eat papaya often? If you happen to experience nausea, vomiting and abdominal cramps after eating papaya, you might be dealing with this particular allergy so consult your doctor ASAP. Also, pregnant and breast feeding women should not eat Papaya because Papain, the enzyme found in it can be toxic to the developing fetus and a new born. If you are allergic to latex there is a high possibility that you might also be allergic to papaya as well.

Bottle guards

Perhaps, bottle gourds do not guard against diseases. Bottle guards owe their bitterness to cucurbitacins, a toxin that, if scientists are to be believed, can potentially kill humans. More the quantity of cucurbitacins, more will be the bitterness and thus more the chances of you becoming ill. Remember the case of Dr Sushil Kumar, a senior scientist at CSIR who died after consuming a glass of bottle guard juice in 2001?
However, certain people advocate drinking bottle guard juice as they believe that it aids in digestion and overall health of a person.

Green tea

Agreed, green tea helps in weight loss but nobody seems to be aware of how much green tea is good for the health. Scientific studies suggest that drinking green tea can cause stomach problems. They are also blamed for causing Anemia in regular green tea drinkers. Green tea contains tannins that greatly reduce the absorption of iron from intestines. If you are on prescriptions it is best to avoid taking any external herbal supplements and if you still wish to, it would be wise to consult your doctor.

Clove oil

Most people swear by this one. But, other than the fact that clove oil contains a chemical known as eugenol that is believed to lessen pain, there is no concrete evidence of its efficacy. Also, it is believed that ingesting clove in large amounts can prove to be dangerous.

They are safe for everyone
Herbal remedies are not for everyone. They are not safe for pregnant women, people suffering from certain diseases, the aged and children below 2 years of age. 
They are scientifically tested
Scientific studies conducted to determine the effectiveness of herbal products have yielded inconclusive results. Herbal remedies aren't exactly foolproof and certain herbal products might actually aggravate the condition.
It is okay not to seek the advice of a doctor before opting for herbal remedies

Most people are of the belief that herbal remedies are so safe that they do not need to seek the advice of a doctor before trying them. You should always seek medical advice before going for herbal remedies.
Most herbal remedies are quite over rated probably because they come with the tag of "being natural" and anything that is natural becomes a hit with the masses. But, it is always wise to think before you leap. So, the next time you think of opting for some herbal remedy be sure that it does not have any side effect and is safe to use.

 

పైసా పెట్టుబడి లేని వ్యవసాయం

ఏమిటీ పైసా పెట్టుబడి లేదా? వ్యవసాయం చేయాలా? ఏం! వేళాకోళంగా ఉందా! ఆగండాగండి, తొందర పడకండి, విషయం తెలుసుకోండి. 
ప్రస్తుత కాలంలో వ్యవసాయం అంటేనే తలకు మించిన అప్పులు, నష్టాలు, ఆత్మహత్యలు. ప్రపంచానికి నేర్పిన దేశంలో ఈ సమస్యలెందుకు వచ్చాయి? అన్నదాత అయిన కర్షకుడు ఆత్మహత్య చేసుకోవలసిందేనా? సారవతంమైన భూమి ఉన్నది, నదీనదాలున్నవి, వేల సంవత్సరాల సేద్యం చేసిన అనుభవం ఉన్నది. మరి సమస్య ఏమిటి? భారతీయతను చీదరించుకుని పాశ్చాత్యతను గ్రుడ్డిగా నెత్తికెత్తుకున్న ఫలితం. హరిత విప్లవం అన్నారు. వేలు లక్షల రూపాయలు పోసి ట్రాక్టరులు, పెద్ద పెద్ద యంత్రాలు కొన్నారు. క్రిమిసంహారక మందుల పేరుతో భూమిని విషపూరితం చేశారు. పచ్చటి నేలను ఉక్కిరిబిక్కిరి చేశారు. సహజంగా భూమిని గుల్లబారేటట్లు చేసే వానపాములను, కుమ్మరి పురుగులను చంపారు. భూమిని నిస్సారం చేశారు. ట్రాక్టర్లు వచ్చాక గ్రామంలోని వడ్రంగులూ కమ్మరి పనివారు వీధిన పడ్డారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల కారణగా ఏయేటికాయేడు దిగుబడి గిట్టుబాటు కాకుండా పోయింది. వీటన్నింటికీ కారణం హరిత విప్లవం. నిజానికి ఇది హరిత విప్లవం కాదు, హరించే విప్లవం. మట్టికి, జీవాలకు హాని కలిగించే ఒక శాపం.
మరి దీనికి పరిష్కారం ?
సుభాష్ పాలేకర్, మహారాష్ట్ర
ఉంది సోదరా! ఉంది. సుభాష్ పాలేకరుడు. మహారాష్ట్రకు చెందిన ఇతడు వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడు. నేటి కర్షకుల సమస్యలను వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసాడు. మనం మన మతాలను మరచిపోవటమే సమస్యలకు కారణమని గ్రహించాడు. హిందూ పద్ధతులలో వ్యవసాయం చేపట్టి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించాడు. ప్రకృతికి పంటకు సంధానకర్తగా మాత్రమే కర్షకుడు ఉండాలంటాడాయన.
పాలేకరుడు సూచించిన విధానం 
రెండు ఎద్దులు, కఱ్ఱనాగలి చాలు. వ్యవసాయం చేయవచ్చు. ఒక్క దేశవాళి ఆవుతో 30 ఎకరాల మిశ్రమ పంటలు పండించవచ్చు. ఆవు పేడ, మూత్రంతో వానపాములు, కుమ్మరి పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి సారవంతమవుతుంది. ఆవుపేడ, మూత్రం, పెసర, మినుము, శనగ గింజల పొడుల మిశ్రమం పొలంలో వేస్తే భూమికి అమృతంగా పని చేస్తుంది. ఇలా చేస్తే పొలంలో రసాయనిక ఎరువులు వేయనక్కరలేదు. క్రిమిసంహారక ఘాటు ఉండదు. భూమి, పంట, కర్షకుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. విత్తనాలకు, కంపెనీల చుట్టూ తిరగనక్కరలేదు. మన విత్తనాలు మనమే పండించుకోవచ్చు. పాలేకరుడి విధానాన్ని మనదేశంలో 40 లక్షల మంది అవలంబిస్తున్నారు. వారిలో మన రాష్ట్రం వారు 50 వేల మంది. దిగుబడి రెండింతలు పెరిగింది.
2007లో విశ్వ గో సమ్మేళనంలో రాఘవేశ్వర భారతిచే సన్మానం అందుకుంటున్న శ్రీ సుభాష్ పాలేకర్
కృష్ణాజిల్లా కర్షకుడు విజయరామం తన పొలంలో దేశవాళి ఆవులు, ఎద్దులు, నాగలితో దిగుబడి రెండింతలు చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామం కర్షకుడు రాయప్ప ఈ విధానాన్ని ఎంతో మెచ్చుకొన్నారు. సాఫ్టువేర్ ఉద్యోగం వదులుకుని వ్యవసాయం చేపట్టిన సుబ్రమణ్యం నాలుగెద్దులతో ప్రారంభించి ఇప్పుడు వంద ఆవులు పెంచుతున్నారు. వాటిలో 22 కపిల గోవులు. ఈయన రసాయనిక ఎరువులు, ట్రాక్టర్లూ లేకుండా 22 క్వింటాళ్ల బాసుమతి బియ్యం పండించారు. నల్లగొండ జిల్లాలో బాసుమతి బియ్యం పండించిన మొదటి కర్షకుడు ఈయన. 'వ్యవసాయం ఇంత తేలిక' అంటే ఎవరూ నమ్మరే! అని వాపోతున్నారు సుభాష్ పాలేకరుడు. కాని ఒక్క విషయం ఆవు, ఎద్దు అంటే మన దేశవాళి ఆవులు, ఎద్దులు మాత్రమే. జెర్సీ ఆవులు, ఎద్దులు కావంటున్నారు ఆయన. 
ఇక అప్పులు లేవు, ఆత్మహత్యలు అక్కరలేదు. జై గోమాత !

Tuesday, June 18, 2013


18 Ways to Make Your Parents Feel Great


The parents nowadays are quite worried about the behavioral changes in their children due to several socio - economical reasons. The gap between parents and the younger generations, is increasing day by day due to which the family bonding is getting weaker and weaker. They have forgotten the countless efforts and sacrifices made by their parents throughout their lives.

 

Starting from our birth they have taken care of our food ( Ex: 22 years * 365 days * 3 times = 24000 times!), household maintenance, our education (daily home works, uniform, school/tuition fee), religious moral teaching every day (THE REAL GREAT JOB), shelter, clothing, outings, vacations, toys, computer and God knows how many other countless efforts they have put in to make us a complete human being to enjoy and survive in this world. Indeed, all those efforts cannot be covered in this article but the overall emphasis is that its our moral and spiritual Responsibility to take care of them now.


Below are some small acts of kindness which would truly show your affection to take good care of them:

  1. Give them enough money so that they don't have to ask you.
  2. Share funny and entertaining things with them to make them laugh or smile.
  3. Don't speak loudly. Speak slowly, nicely and softly.
  4. Do not walk in front of them in market or anywhere. They might walk slow being old; stay behind them. Give them respect.
  5. Ask for small tasks again and again. For example, " Amma / Nanna do you need water? Should i bring tea for you? Are you hungry " etc
  6. Closely monitor their health. visit doctor if required. Have them checked thoroughly time to time.
  7. Take care of their medicines. Set reminders on your phone for their medicines and serve them on time.
  8. Take them to the Temple. Walk slowly. Follow their pace.
  9. Take them to the park for walk. If not possible daily, then take them on weekend.
  10. Call them with respect.
  11. Open the door for them with respect.
  12. Adapt yourself according to their schedule not vise - versa.
  13. Do shopping for them (buy their clothes, shoes, small items like tooth paste). Buy your mother a nice coffee cup. Take them to market and buy them according to their likings. Buy your parents some nice books; usually people love to read books in old age.
  14. When you come back to home, visit them first in their room.
  15. Respect their social circle and let them enjoy with their friends.
  16. In case of conflict on any issue, try to follow them as much as possible. Remember, they have been sacrificing their money and time in raising you for years and years. Its time to pay back. They have been showing all the patience during your childhood. Its time for you to be patient.
  17. Keep them with you instead of sending them to old age home. This will be a big act of ignorance if you do.
  18. When starting the food, serve them first and on time.
A last word. Let not parents expect all this care. And, children never forget any of their duties to their loved ones. I would recommend making a check list of this email and and paste it on any wall in your room or kitchen and read it often to remember.

Monday, June 17, 2013

మననంతో సిద్ధిని కలిగించేదే మంత్రం.

 24FeafF 


మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని అడిగాడట ఒక మూర్ఖశిఖామణి. ముందర మంత్రం అంటే ఏమిటీ? దాని విలువ ఏమిటీ? దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాల మీద సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగిఉన్నవాళ్ళెవరూ ఇటువంటి ప్రశ్నలు వేయరు. ‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్ర’ దేనిని మననం చేయటం వల్ల మనం రక్షింపబడతామో అదే మంత్రం అని సూక్ష్మంగా చెప్పారు సర్వజ్ఞులు. మనసులో ఎవరి రూపాన్ని నిలుపుకుని ఏ శబ్ధాన్ని జపించడం ద్వారా పరమా నంద భరితులవుతారో, శక్తి వంతులవుతారో అదే వారిపాలిట అమెఘమైన మంత్రం అవుతుంది. అక్షరం బ్రహ్మ స్వరూపం. అందుక దానికి ‘క్షరం’ అనేది ఉండదు. అది నిత్య నూతనం. క్షరం అంటే నశించునది అని అర్ధం. అక్షరం అంటే నాశము లేనిది.
 
 అందుకే ఋషులు ఈ అక్షరాల్ని ఆధారంగా చేసుకుని వాటిని మంత్రంగా మలచుకుని భగవంతుని అనేక రూపాల్లో సాక్షాత్కరింపచేసుకున్నారు. ముందుతరాలకి కూడా అందించారు. వారు అందించిన ఆ మంత్రాక్షరాలనే మనం బీజాక్షరాలుగా పిలుచుకుంటున్నాం. ఈ బీజాక్షరాలకి అధిదేవతల్ని కూడా మనకి మహానుభావులు అందించారు. ఏ భీజాక్షరాన్ని పటిస్తే ఏదేవత అనుగ్రహం కలుగుతుందో ఆయా గ్రంధాల్లో సంగ్రహంగా వివరించారు. వారు ఆచరించి మనకి మార్గదర్శకులు కావడం మూలంగా ఆయా బీజాక్షరాలకి కూడా దివ్యత్వం చేకూరింది. విశ్వామిత్రుడు 26 బీజాక్షరాల్ని పొందుపరిచి గాయత్రీ మంత్రాన్ని మనకందించాడు.
ఆయన తపఃఫలం చేత ఆవిర్భవించిన ఈ గాయిత్రీ, సకల మంత్రాలకీ మంత్రరాజంగా రూపుదిద్దుకుంది. ‘ఓం భూర్భువర్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహీ ధియోయోనః ప్రచోదయాత్‌’ అనే మహామంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అవి, ఇవీ అనికాదు సకల శుభాలూ సమకూరతాయని సాక్షాత్‌ విశ్వామిత్రులవారే చెప్పారు. ఆ తరువాత ఎందరో మహానుభావులు ఈ మంత్ర రాజాన్ని ఆధారంగా చేసుకుని, సకల దేవతలకీ ఆ శక్తిని ఆపాదించారు. ఆ కోవలో వచ్చినవే రామగాయిత్రి, కృష్ణ గాయిత్రి, హనుమద్గాయిత్రీ వంటి అనేక దేవతల రూపాలతో మనం గాయిత్రిని కొలుస్తాం. 

మంత్రాలకి చింతకాయలు రాలతాయా! అంటూ అవహేళన చేసేవారు ముందుగా వారికి వారు సాధనచేసి తెలుసు కోవడం ఉత్తమ మార్గం తప్ప, నోటిమాటగా ఇష్టం వచ్చిన రీతిలో ప్రసంగిస్తే, అది మహానుభావుల్ని అవమానపరిచినట్టే అవుతుంది.

Gayatri
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ
తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ అంటూ విష్ణుమూర్తిని,
మహాదేవైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహీ
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్‌ అంటూ లక్ష్మీదేవినీ
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ
తన్నో రుద్రః ప్రచోదయాత్‌ అంటూ శివుని,
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహీ
తనో దుర్గి ప్రచోదయాత్‌ అంటూ అమ్మవారినీ


ఇలా మన ఇష్టదైవాల్ని ప్రార్ధిస్తూవుంటాం. బీజాక్షరాలు అన్నిటిలోను ఒకే విధంగా అనిపిస్తున్నా మూర్తుల్లో తేడా ఉంది కనుక ఈ మంత్రాల్ని మనం నిత్యపూజా విధానంలో కూడా అనుసంధానిస్తాం. అయితే వీటన్నిటికీ మూలం గాయిత్రీ మంత్రమే. పురాణ యుగం గానీ, చారిత్రక యుగం గానీ పరిశీలించినట్లైతే, శ్రీరామ సేవాతత్పరుడు, అమేయబలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ‘రామ’ అనే రెండక్షరాల మంత్ర జపంతో శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందడమే కాకుండా ఆయనకు అండగా కూడా ఉండి, చిరంజీవిగా నిలిచి పూజలందుకుంటున్నాడు. అదే విధంగా ‘రామ’ అనే బీజాక్షర జపంతో బోయవాడుగా అక్షరం ముక్కరాని ఒక అడవి మనిషి వాల్మీకి అయ్యాడు. శ్రీరామాయణ గ్రంధం రచించి శాశ్వత కీర్తిమంతుడయ్యాడు. ఇదే రామాయణ కాలంలో రాక్షసకృత్యాలు సాగించిన రావణాబ్రహ్మ, ఓంనమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో అమేయ బలసంపన్నుడు, త్రికాలవేదీ, మహామహిమాన్వితుడు అయ్యి రావణాసురుడుగా మారాడు.
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్న విధంగా ఏ మంత్రానై్నా భక్తిశ్రద్ధలతో నిత్యం జపించడం వల్ల దాని ఫలితం తెలియకుండానే మనలో చేరుతూవుంటుంది. అయితే ఎంతో కష్టపడి, సాధనతో ఒక సంస్కారానికి చేరిన తరువాత ఈ మంత్ర ప్రభావం వల్ల మనలో పెంపొందిన శక్తిని ‘చింతకాయ’ల కోసం బుద్ధున్నవాడెవడూ వినియోగించడు. నిజానికి మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలనుకుంటే చింతకాయలే కాదు, ఒక్క మాటతో కొండమీద కోతిని కూడా దింపవచ్చు. ఇందులో సందేహం ఏమీ ఉండదు.

mantram3
ఇక చారిత్రక యుగానికి వస్తే, శివాజీ అమ్మవారిని జపించి ఖడ్గాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసినదే. భక్తరామదాసు రామ నామ జపంతో తరించిన విషయం ఏనాటిదో కాదుగా! ఆయన రామనామ మంత్ర తరంగాల వల్ల తానీషా కూడా ధన్యుడయ్యాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సమకాలీనురాలిగా ఉన్న కుమ్మరి కులంలో పుట్టిన మొల్ల రామ నామంతో పరిపూర్ణ జ్ఞానవంతురాలయ్యి, రామాయణ సత్కథామృతాన్ని మనకందిచిన మాట మనం మరువగలమా! త్యాగయ్య, అన్నమయ్య ఈ యుగం నాటి వారే కదా. కనుక మంత్రానికి తగిన శక్తిని మనం సమకూర్చగలిగితే మంత్రం మనకి ఒక అమూల్యమైన వజ్రాయుధంలా సంరక్షిస్తూవుం టుంది. దేవుడూ లేడు, మంత్రమూ లేదు అనుకునే పిడివాదులు ఈరోజుల్లో చాలామంది ఉన్నారు. అటువంటివారు స్వీయ పరిశోధనచేసి దాని విలువని తెలుసుకోవాలి తప్ప, వాద ప్రతివాదాలతో దాని విలువని కొలవడం మానవ సాధ్యం కాదు.

విశ్వామిత్రుడు 26 బీజాక్షరాల్ని పొందుపరిచి గాయత్రీ మంత్రాన్ని మనకందించాడు. ఆయన తపఃఫలం చేత ఆవిర్భవించిన ఈ గాయిత్రీ, సకల మంత్రాలకీ మంత్రరాజంగా రూపుదిద్దుకుంది. ‘ఓం భూర్భువర్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహీ ధియోయోనః ప్రచోదయాత్‌’ అనే మహామంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అవి, ఇవీ అనికాదు సకల శుభాలూ సమకూరతాయని సాక్షాత్‌ విశ్వామిత్రులవారే చెప్పారు. ఆ తరువాత ఎందరో మహానుభావులు ఈ మంత్ర రాజాన్ని ఆధారంగా చేసుకుని, సకల దేవతలకీ ఆ శక్తిని ఆపాదించారు.
ఆత్మజ్ఞానం అందించేదే గీత :

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

geeta(ద్వితీయోధ్యాయం- సాంఖ్యాయోగం)

శ్లోకంః యం హి న వ్యథయం త్యేతే
పురుషం పురుషర్షభ 
సమ దుఃఖ సుఖం ధీరం
సోమృతత్వాయ కల్పతే 

హే పురుష శ్రేష్ఠా! ప్రకృతి సిద్దమైన అనుకూల, ప్రతికూల అనుభవాలు త్రోసిపుచ్చ రానివే. ఎండ, వానల వల్ల కలిగే శ్రమను సహించుట అలవాటే. అలాగే యుద్ధంలో బంధువధవల్ల కలిగే సుఖమైనా, దుఃఖమైనా తాత్కాలికమే అనే ధైర్యంతో ఎదుర్కొను సమ బుద్ధి కలవానిని మాత్రా స్పర్శలు ఏమీ చేయ లేవు. అట్టి స్వవర్ణోచిత కర్మను బాధలెదురైనా సమబుద్ధితో సహనబుద్ధితో చేయు మానవుడు మాత్రమే అమృతత్వమునందగలడు. అందుకే ఓరిమి అలవరచుకొమ్ము. అమృతత్వాన్ని సాధింపుము. 

శ్లోకంః అవినాశి తు తద్విద్ది
యేన సర్వ మిదం తతం 
వినాశ మవ్యయ స్వాస్య
న కశ్చిత్‌ కర్తు మర్హతి 
ఆత్మ నాశమునొందక నిత్యముగా ఉండుటకొక కారణమును తెలిపెదను. ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువును నశింపజేయ వలెనంటే, అందులో దూరి, దానిని నిశింపజే యవలెను. ఆత్మలు అతి సూక్ష్మములు. ఏ సూక్ష్మ పదార్థమునందైనా ప్రవేశించగలవు. కానీ ఆత్మయందు ప్రవేశించగల సూక్ష్మ పదార్ధం ఏదీ లేదు. ప్రకృతిలో అన్ని పదార్ధాల్లో ప్రవేశించగల శక్తి ఆత్మకుంది. కాబట్టి ప్రకృతి వల్ల తయారగు శరీరములన్ని నశించేవి. ఆత్మ నశించనిది. కనుకనే ఏ విష శస్త్రాదులూ ఆత్మను ఏమీ చేయలేవు.
రాముని జనన విశేషం...
21Feaరాముడు అదితి దేవతా నక్షత్రం అయిన పునర్వసు నక్షత్రంలో నవమినాడు ఈ భూమిపై జన్మించాడు. అదే విధంగా రాక్షస రాజైన రావణాసురుడు మఖ నక్షత్రంలో జన్మించాడు. మఖకి, పునర్వసు 3వ నవకంలో 7వ తార అవుతుంది. ఈ 7వ తారని నైధనతార అంటారు. నిధనం అంటే మరణం అని అర్ధం. మరణాన్ని ప్రసాదించడం కోసమే రాముని జననం. అదే రాముని జన్మరహస్యం. ‘దుష్ట శిక్షణ శిష్ట రక్షణ’ చేయడం కోసం అవతరిస్తానని స్వయంగా శ్రీహరి ఇచ్చిన మాటని నెరవేర్చుకునే క్రమంలో రాక్షస బాధల నుంచి లోకాన్ని రక్షించే కార్యక్రమం కోసం, తిరిగి భూమి మీద ధర్మాన్ని నిలపే ప్రయత్నంలో భాగమే రామావతారం. రావణ సంహారం చేసి ఈ భూమి మీద ‘పునర్‌ వసు’ (సంపద) నిలబెట్టడమే రామావతార లక్ష్యం. 

ఇందులోనే శిష్ట రక్షణ కూడా దాగివుంది. ఎలాగంటే, వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు శ్రీహరి పరమ భక్తులు. సప్త ఋషుల వల్ల శాపగ్రస్తులవ్వగా శ్రీహరి తరుణోపాయాన్ని ప్రసాదించాడు. అవి ఏమిటంటే, పరమ భక్తులుగా పుట్టి 7జన్మల తర్వాత తనను కలుసుకోవడం ఒక మార్గం, ఇక రెండవది బద్ధ శత్రువులై శ్రీహరి చేతిలోనే సంహరింపబడి 3 జన్మల్లోనే స్వామి సన్నిధిని చేరుకోవడం. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని శ్రీహరి అడగగా, శ్రీహరిని విడిచి 7జన్మలు గడపటం అసాధ్యంగా భావించిన జయవిజయులు, ‘స్వామీ మేము తమకు బద్ధ విరోధులమై 3జన్మల్లోనే తిరిగి మీ వద్దకు వచ్చేటట్టు వరాన్ని ప్రసాదించు’ అని వేడుకున్నారు. శిష్టులైన వీరికి శాప విమోచనాన్ని కలిగించి రక్షించడం తన కర్తవ్యం.

రాముని జననం వెనుక ఉన్న దేవరహస్యాన్ని ఒక్కసారి పరికిస్తే, భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు చూడలేక అన్ని సుఖాల్నీ వదిలి ఆ వైకుంఠవాసుడు మన కోసం అవతారం ధరించాడు. పుట్టడం కూడా రామ అనే పేరుతో పుట్టాడు. రాక్షస మర్ధనం కోసం జన్మించినందున రామా అనే నామంతో పుడుతానని ఆ శ్రీహరి ముందుగానే నిర్ణయించాడు. ఒక సామాన్య మానవునిలా మన మధ్య సం చరిస్తూనే, చక్రవర్తి కుమారునిగా జన్మించి కూడా మాన వాళి కోసం, విశ్వ శ్రేయస్సుకోసం అన్నిటినీ త్యజించి తండ్రి మాట జవదాటకుండా వనవాసానికి వెళ్ళి అన్నిరకాల కష్టా లూ అనుభవించాడు. పుట్టడానికి ముందే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న రాముడు లక్ష్యసాధనలో సామాన్య మానవు నిగానే ఉన్నాడు తప్ప దివ్యపురుషుడిగా మహిమాన్వితునిగా ఎక్కడా ప్రకటించుకోలేదు. తన దైవత్వాన్ని ప్రదర్శించలేదు. 

ఆ కాలంలోనే శ్రీరాముడు జాతి, కుల వివక్షలేకుండా స్నేహ ధర్మాన్ని పాటించి విశ్వసౌభ్రాతృత్వం కనబరచిన మాన్యుడు శ్రీరామచంద్రుడు. అందుకు ఉదాహరణ, తనకన్నా తక్కువ స్థితిలో ఉన్న గుహుడ్ని ప్రేమతో అక్కున చేర్చుకుని కులం అంటే మనవత్వం అని చాటిచెప్పిన గొప్ప మానవతావాది శ్రీరాముడు. పక్షి జాతి అయిన జటాయువుని పట్ల కృతజ్ఞతా భావంతో అంత్యక్రియలు కూడా చేసి సద్గతుల్ని ప్రసాదించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. వనచర జాతికి చెందిన వానర సమూహంతో స్నేహ బంధాలు ఏర్పరచుకున్న స్నేహశీలి.

spl1దుష్టుడైన వాలిని వధించి, రాజ్యాన్ని వాలి తమ్ముడు సుగ్రీవునకు ధారపోసాడు. అలాగే రావణాసుర సంహారం తర్వాత లంకకి విభీషణుడ్ని రాజుని చేసాడు. ఈ రెండు చర్యల వల్లా శ్రీరాముడి ఔన్నత్యం కళ్ళకి కట్టినట్టు నేటికీ కనబడుతుంది. రాజ్యకాంక్షగానీ, లోభత్వం కానీ, స్వలాభాపేక్షగానీ రామునిలో కనిపించవు. అదీకాక ఈ సంఘటనల వల్ల శ్రీరాముని దాతృత్వం కూడా వ్యక్తమవుతుంది. అలాగే కైకేయి కోరిక మీద, తండ్రి ఆనతి తలదాల్చి రాజ్యాన్ని భరతునికి ధారపోసి వనవాసానికి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల పట్ల తనయుల కర్తవ్యాన్ని ప్రత్యక్షంగా చూపించిన ధీరుడు శ్రీరామ చంద్రుడు. కట్టుకున్న ఇల్లాల్ని ఎంతగా ప్రేమించాడో, ఆమెని విడిపించడాన్ని బట్టే అర్ధం అవుతుంది. క్షత్రియ వంశంలో పుట్టినా, ఎవరో ఎత్తుకుపోయాడు మనకెందుకులే, మరో రాకుమార్తెను పెళ్ళాడదాం అనుకోలేదు. సాక్షాత్‌ లక్ష్మీదేవి అంశతో పుట్టిన సీతాదేవిని తిరిగి తెచ్చుకోవడం కోసం తనే స్వయంగా రావణసంహారానికి పూనుకున్నాడు. తమ్ముళ్ళ మీద అమిత ప్రేమానురాగాల్ని కురిపించాడు. ఈవిధంగా రామునిలో ఉన్న ప్రేమతత్వం విశిధమవుతుంది. 

ఇక్కడ మరో విషయం ఏమిటంటే, రామునిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఇది కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. చెప్పినదానినే తూ.చా. తప్పకుండా ఆచరించాడు. తండ్రికిచ్చిన మాటని పాటించాడు. అరణ్యవాసం తరువాత నగరానికి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ప్రజలకిచ్చిన మాట కోసం మళ్ళీ సీతామాతను పరిత్యజించాడు. అందుకే ఒకే మాట మీద నిలబడే రాముడు, సత్యవాక్పరిపాలకుడు అన్న బిరుదు వహించాడు. 

spl2ఎంతటి శత్రువుకైనా, తప్పు తెలుసుకునేందుకు, ప్రవర్తన మార్చు కునేందుకు అవకాశం ఇచ్చాడు. రావణాసురునికి కూడా అవకాశాన్నిచ్చాడు. ధర్మ యుద్ధాన్నే సాగించాడు. రామభాణానికి తిరుగులేదు. అయినా వెంటనే దానిని ప్రయోగించకుండా అంచెలంచెలుగా విజయాన్ని సాధిస్తూ రావణుడు ఏకాకిగా మిగిలేంతవరకూ అవకాశం ఇచ్చాడు. చివరికి రామబాణం ప్రయోగించి రావణ సంహారం గావించాడు. ఒకే బాణంతో ప్రాణాలు హరించాడు. 

సీతామాతనే తప్ప అన్యకాంతల ముఖాలు కూడా చూడలేదు. శూర్పణఖ వృత్తాంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించిన మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయనకి ఒకే పత్ని. అన్న బాటని అనుసరించారు తమ్ముళ్ళు. తమ్ముల మాటని గౌరవించాడు శ్రీరాముడు. భ్రాతృప్రేమకి ఇదే నిదర్శనం. రామునిలో ఇన్ని కోణాలు దర్శించి రచించిన వాల్మీకి ఆ రామాయణ కావ్యాన్ని మనకందించాడు. రామాయణం అన్ని యుగాలకీ నిత్య పారాయణం.

spl4రామునిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఇది కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. చెప్పినదానినే తూ.చా. తప్పకుండా ఆచరించాడు. తండ్రికిచ్చిన మాటని పాటించాడు. అరణ్యవాసం తరువాత నగరానికి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ప్రజలకిచ్చిన మాట కోసం మళ్ళీ సీతామాతను పరిత్యజించాడు. అందుకే ఒకే మాట మీద నిలబడే రాముడు, సత్యవాక్పరిపాలకుడు అన్న బిరుదు వహించాడు.

రాజ్యకాంక్షగానీ, లోభత్వం కానీ, 
స్వలాభాపేక్షగానీ రామునిలో కనిపించవు. అదీకాక ఈ సంఘటనల వల్ల శ్రీరాముని దాతృత్వం కూడా వ్యక్తమవుతుంది. అలాగే కైకేయి కోరిక మీద, తండ్రి ఆనతి తలదాల్చి రాజ్యాన్ని భరతునికి ధారపోసి వనవాసానికి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల పట్ల తనయుల కర్తవ్యాన్ని ప్రత్యక్షంగా చూపించిన ధీరుడు శ్రీరామ చంద్రుడు. కట్టుకున్న ఇల్లాల్ని ఎంతగా ప్రేమించాడో, ఆమెని విడిపించడాన్ని బట్టే అర్ధం అవుతుంది.

Friday, June 14, 2013

గ్రీన్ టీ తో బ్యూటీ బెనిఫిట్స్ అద్భుతం..ఆశ్చర్యకరం.!

 

గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో చెప్పలేనన్ని బ్యూటీ బెనిఫుట్స్ ఉన్నాయి. అందుకు కారణం గ్రీన్ టీలో ఫ్లెవనాయిడ్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటమే. ఇవి ముడతలను, నల్ల మచ్చలను, ఇంకా స్కిన్ టోన్ మరియు చర్మ సంబంధిత సమస్యలు అంటే మొటిమలు, సన్ బర్న్ మరియు స్కిన్ క్యాన్సర్ వంటివి నివారిస్తుంది . సన్ బర్న్ కు గురైన ప్రదేశంలో గ్రీన్ టీ ప్యాక్స్ ను డైరెక్ట్ గా అప్లై చేయవచ్చు. దాంతో ఆ ప్రదేశం సున్నితంగా మారడంతో పాటు తక్షణ రిలీఫ్ ను ఇస్తుంది. గ్రీన్ టీలో ఉన్న టానిక్ యాసిడ్ వాపులను మరియు మొటిమలను తగ్గిస్తుంది. గ్రీన్ టీ ఒక అద్భుతమైన డిటాక్సిఫైయర్. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, స్వచ్చమైన చర్మ ఛాయను అంధించడానికి, హానికరమైన రసాయనాలన్నింటిని తొలగిస్తుంది. ఇంకా ఇది ముఖంలో జిడ్డును తగ్గించడానికి మరియు ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా చర్మం మెరిసేలా చేస్తుంది. అందుకు సులభంగా గ్రీన్ టీను త్రాగడం వల్ల కానీ లేదా గ్రీన్ టీని ప్యాక్ ల రూపంలో ముఖానికి నేరుగా అప్లై చేయడం వల్ల ద్వారా గానీ, గ్రీన్ టీ యొక్క అద్భత ప్రయోజనాలు పొందవచ్చు. మరి మెరిసే చర్మం పొందడానికి గ్రీన్ టీ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఒక సారి చూద్దాం...
గ్రీన్ టీ తో అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్...!

 1.తక్షణం మెరిపిస్తుంది: 

 

మూడు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ మరియు మూడు స్పూన్ల కోకోపౌడర్ తీసుకొని, వీటిని ఒక చెంచా బాదం ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీని ప్రత్యామ్నాయంగా ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ తీసుకొని వాటికి మూడు టేబుల్ స్పూన్ల మోయోనైజ్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ప్యాక్ వేసుకొన్న అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల తక్షణం చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

2.చర్మంలో చైతన్యాన్ని నింపుతుంది: 

 

 


బాగా పండిన బొప్పాయి గుజ్జు 1-2టేబుల్ స్పూన్లు తీసుకొని దానికి గ్రీన్ టీ రసాన్ని(గ్రీన్ టీ కాచగా వచ్చిన రసాన్ని)కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి, తడి ముఖం మీద ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. అప్లై చేసిన 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది కమిలిన చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. డల్ స్కిన్ తొలగించి అందమైన మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

3.చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది: 

 

 

 

 ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండికి, రెండు టీ బ్యాగ్ ల గ్రీన్ టీని మిక్స్ చేసి, దానికి ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా మిక్స్ చేసి బాగా పేస్ట్ లా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు చర్మాన్ని స్వచ్చంగా మార్చుతుంది. దాంతో వెంటనే మీ చర్మం ప్రకావశవంతంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
  
నీటిని బాగా కాచీ అందులో మూడు టీ బ్యాగ్స్ ను డిప్ చేయాలి. మరియు అందులో అల్లం ను కొద్దిగా వేయాలి. ఈ రెండు బాగా కాగిన తర్వతా వచ్చే రసాన్ని మొటిమలు మరియు మచ్చలు, కాంతి తక్కువగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇంకా మీరు ఈ మిశ్రమానికి ఎగ్ వైట్ ను కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మాన్ని స్పష్టమైన మరియు కళంకం లేని చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని ఓల్డ్ స్కార్స్ తొలగించడానికి కూడా బాగా సహాయపడుతుంది.

4.ముడుతలు మాయం: 

 


ఈ ఫేస్ ప్యాక్స్ ముడుతలను మరియు వృద్ధాప్య ఛాయలను తొలగించడానికి సహాయపడుతుంది. 3స్ట్రాబెర్రీలను తీసుకొని, వాటిని మెత్తగా చిదిమి, అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ మరియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వృత్తాకారంలో మర్దనా చేయాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చూడటానికి యంగ్ కనిపించే చర్మాన్ని బహిర్గతం చేస్తుంది.

5.రేడియంట్ స్కిన్: 

 

 



ఒక టీస్పూన్ తేనె మరియు ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు ఒక టీస్పూన్ గ్రీన్ టీ పౌడర్ మూడింటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా కాచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి మసాజ్ చేసి అరగంట అలాగే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మం ప్రకాశవంతంగా మరియు ఆశ్చర్యకరమైన లుక్ ను కలిగి ఉంటుంది.
ముగింపు: గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మంలో చైతన్యం నింపుతుంది మరియు మీరు ఎప్పటీకీ యవ్వనంగా మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. మరి మీరు ఇలా కాంతివంతమైన క్లియర్ స్కిన్ పొందడానికి సిద్దంకండి...

పుట్టపర్తి - సత్య సాయి బాబా నివాసం

 

పుట్టపర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అనంతపురం అనే జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసం ఇక్కడ ఉండటం వల్ల ఒక ప్రసిద్ధ యాత్రా కేంద్రంగా మారింది. పట్టణం చిత్రావతి నది ఒడ్డున ఉంది.మరియు సముద్ర మట్టానికి 475 మీటర్ల ఎత్తులో ఉంది. పుట్టపర్తి యొక్క చరిత్ర శ్రీ సత్య సాయి బాబా యొక్క పుట్టుక మరియు జీవితం చుట్టూ తిరుగుతుంది. గతంలో పుట్టపర్తిని గొల్లపల్లి అని పిలిచే ఒక చిన్న వ్యవసాయ గ్రామం మరియు అక్కడ ఇళ్ళల్లో ఆవులను పెంచేవారు. సత్య సాయీ గా పిలువబడే సత్యనారాయణ రాజు నవంబర్ 23 1926 వ సంవత్సంలో శ్రీ పెద్ద వెంకప్ప మరియు శ్రీమతి ఈశ్వరమ్మ దంపతుల ఇంట జన్మించారు. తన అద్భుతమైన శక్తులు వలన ప్రజలు అతనిని షిర్డీ యొక్క సాయి బాబా అవతారముగా భావించేవారు. మరియు అతనిని సత్య సాయి బాబా అని పిలిచేవారు. అనేక సంఘటనలు కారణంగా ప్రజలు అతనిని అనుసరించడం ప్రారంభించారు, మరియు అతను ఒక ఆధ్యాత్మిక నాయకుడు అనే నమ్మకం వారికి కలిగింది. అతని బోధనలు ప్రపంచవ్యాప్తంగా జయ జయ ధ్వానాలు అందుకున్నాయి. ఆయన బోధనలు శాంతి, సత్యం, ప్రేమ, నిజాయితీ మరియు అహింస సూత్రాల పై ఆధారపడి ఉంటాయి. ఈ చిన్న గ్రామం ప్రపంచ స్థాయి పట్టణంగా మారింది.


పుట్టపర్తి ఫోటోలు, సత్య సాయి బాబా
Image source: aptdc.in


1950 లో, ప్రశాంతి నిలయం స్థాపించబడింది, మరియు ఈ ఆశ్రమం ఏర్పాటు చేయటం వలన ఈ గ్రామం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అక్కడ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి సౌకర్యాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

దగ్గరలో ఉన్న అట్రాక్షన్స్

సత్య సాయి బాబా యొక్క తాత, లేట్ కొండమ రాజుచే ఆ గ్రామంలో మసీదు, హనుమాన్ ఆలయం, మరియు సత్యభామ ఆలయం నిర్మించబడ్డాయి. మరో సత్యభామ ఆలయంను ఇటీవల సత్య సాయి బాబా యొక్క అన్నయ్య శేషమా రాజు, బెంగుళూర్ వెళ్లే మార్గంలో నిర్మించారు. సత్య సాయి బాబా జన్మించిన ప్రదేశంలో శివాలయం నిర్మించబడింది. చిత్రావతి నది ఒడ్డున ఉన్న వృక్షం మరియు విశ్వవిద్యాలయం వైపు ఉన్న కొండ మీద ఉన్న ధ్యానం చెట్టు కూడా ప్రాముఖ్యత పొందింది. ఇటీవల కాలంలో విద్య మరియు సాంస్కృతిక సంస్థలను ముఖ్యమైన ప్రదేశాలలో నిర్మించి ఉద్యోగాలు ఇవ్వటం మరియు చిన్న పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలు యాత్రా స్థలములుగా మారినాయి.

కనెక్టివిటీ మరియు వాతావరణం

పుట్టపర్తి పట్టణం, కేవలం 4 కి.మీ.ల దూరంలో, ఆశ్రమం నుంచి శ్రీ సత్య సాయి విమానాశ్రయం అనే దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం చెన్నై మరియు ముంబై వంటి ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. బెంగుళూర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పుట్టపర్తి నుంచి 250 కి.మీ. దూరంలో ఉంది. పుట్టపర్తి ని సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. మార్చి నుంచి జూన్ వరకు వేసవి చాలా వేడిగా మరియు అసౌకర్యంగా ఉంటుంది.ఇక్కడ అంతర్గత శాంతి కొరకు ప్రయత్నిస్తారు మరియు ఆధ్యాత్మికత మరియు మతంతో సంబంధాన్ని కావాలనుకునే ప్రజలకు ఇదే ఒక పరిపూర్ణ మైన గమ్యం.

హోగెనక్కల్ - స్మోకీ రాక్ జలపాతం

హోగేనక్కల్, ఇది కావేరి నది ప్రక్కన ఉన్న ఒక చిన్న మరియు బిజీగా వుండే గ్రామము. దీనికి ఈ పేరు రెండు కన్నడ పదాలనుండి వొచ్చింది. 'హోగె' అంటే 'పొగ' అని అర్థం మరియు 'కాల్' అంటే 'రాళ్ళు' అని అర్థం. ఈ విషయంలో పొగ ఒక ప్రముఖ జలపాతం, హోగేనక్కల్ జలపాతాలు, నుండి వొస్తుంది. నీరు పై నుంచి క్రిందికి శరవేగంతో పడుతున్నప్పుడు క్రింద భూమి పైన పొగగా మార్పు చెందుతున్నది. నదివైపు ఉన్న గ్రామం మెట్రోపాలిటన్ నగరం, బెంగళూరుకి సుమారు 150 కి. మీ. దూరంలో ఉన్నది. మరియు ఇది తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల బోర్డర్స్ మీద ఉన్నది. ఇది దేశీయ మరియు విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధ వారాంతపు పర్యాటక ప్రదేశంగా ఉన్నది. కావేరి నది యొక్క గలగలలు, నదిలో పట్టుకున్న చేపలు, స్థానిక మూలికలు, ప్రత్యేక నూనెలు మరియు మర్దన పింట్లు యొక్క పురాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మర్దనలు, ఇవి అన్నీ హోగేనక్కల్ సందర్శించి అనుభవించవలసిందే! ఎవరైతే సాహసాలను ఇష్టపడతారో, ఈ జలపాతాలలో ఈత కొట్ట వలసిందే! కాని ఇందులో ఈత కొట్టటం అంత సులభమైన పని కాదు. ఒక్క ఈత నిపుణులకు మాత్రమె సాధ్యపడుతుంది. లేదా మేలగిరి హిల్స్ గుండా ట్రెక్కింగ్ చేస్తూ, స్వచ్చమైన అడవి గాలిని ఆస్వాదిస్తూ, ఈ ప్రదేశంలో ఉన్న అద్భుతమైన ఆకుపచ్చని ప్రక్రుతి దృశ్యాలను మరియు అందాలను చూడవొచ్చు. సినిమాలు తీసేవాళ్ళు 'హోగేనక్కల్' ను రొమాంటిక్ పాటలు తీయటానికి ఎన్నుకుంటారు.


హోగేనక్కల్ ఫోటోలు, హోగేనక్కల్ జలపాతాలు
Image source: www.wikipedia.org
ఆకర్షణలు - ప్రకృతి ఒడిలో హోగేనక్కల్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి కావేరి నదిలో కోరాకిల్ పడవ రైడ్. కోరాకిల్స్, ఇవి గుండ్రంగా ఉన్న ప్రత్యేకమైన బాస్కెట్ పడవలు. వీటి అడుగుభాగం ప్లాస్టిక్ షీట్స్ తో, నీరు అడుగున చేరకుండా ఉండటానికి కప్పబడి ఉంటాయి. బోటుమాన్ తో ఒప్పందం కుదుర్చుకొండి, మరియు కావేరి నదిలో ఒక రైడ్ ఆస్వాదించండి. చూడటానికి చిన్నగా కనిపించినా, ఒక పడవలో 8 మంది పడతారు. ఇక్కడ ఆహారంతో పాటు, స్థానిక మాస్సేర్స్, వీరినే మాలిష్-కరన్స్ అని కూడా అంటారు, తో 'స్పా' చికిత్స ఇంకొక గొప్ప ఆకర్షణ. ఇక్కడి పిల్లలు నదిలోకి 30 అడుగుల ఎత్తునుండి దూకి వారియొక్క గొప్పతనాన్ని చాటుకుంటారు. పిల్లలు ఇక్కడ ఒక్క డైవ్ కి రూ.5/- తీసుకుంటుంటారు. ఈ ప్రదేశంలో మంచి అనుసంధానం మరియు మంచి వాతావరణం సంవత్సరమంతా ఉంటుంది.

What Indian advertisements taught me.??? ( NOW A DAYS )


1. Kareena has dandruff problem, Katrina has dry hair problem, Shilpa has hairfall problem and Priyanka has chip-chip.???

2. If you've a hot wife, make sure your neighbor doesn't use a deodorant in your absence.??????

3. Your complexion is more important than your qualifications.??

4. If there is no salt in your kitchen you can use Toothpaste.

5. Every second oral care brand is No. 1 and recommended by every dentist in India!!!

6. If your daughter is not Ready to Get married, take her to a jewelry/textile shop.

7. Only reason why men use deodorant is to get girls.?????

8. Most colas cure all kinds of phobias. You will be close to a superman, if you drink these regularly!!

9. All superstars are so poor that they prefer to risk life for a cool drink than to purchase it for Rs:10

10. The special effects in shampoo ads are greater than special effects in Avatar.

11. Fruit content in shampoo and soap is more than fruit content in 99% of juices.

12. Amul has better satirical cartoonists than people who make better milk products.

13. Most people buy vehicles to travel in bad roads but complain about roads in India.

14. You can't eat Dairy Milk Silk without spreading it all over you face.

15. Nobody uses motorbikes for commuting, its only to pick up girls ! ?

16. All soaps kill 99.9% of germs.

17. People believe that Bacardi makes music CD's and Directors special/Kingfisher make mineral
      water.?

18. The only time mothers and daughters talk to each other, it's usually about hair oil.??

19. No matter what kind of expert one is, he'll always wear a white laboratory coat.?

hahhahahahahahhhahhahahha just for fun..........................

Thursday, June 13, 2013

రూపాయి పతనం.. సామాన్య మానవునిపై భారం ఎలా..?


1.  పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల


భారత్ దిగుమతుల బిల్లు ప్రతి సంవత్సరం 450 బిలియన్ డాలర్ల పైమాటే. రూపాయి క్షీణంచడం వల్ల ఈ బిల్లూ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే.. పెట్రోల్ రేటు లీటరుకు రూ. 2 మేర పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరిగే అవకాశముందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

 

2. కీలకమైన ఉత్పత్తులు, ఎరువులు మరింత భారం

 

కీలకమైన ఉత్పత్తులు, ముడి సరుకులు కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ముడి చమురు, బంగారం, ఎరువులు మొదలైన వాటన్నింటినీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందులో అత్యధిక వాటా ముడిచమురుదే. ఫలితంగా వంట నూనెల నుంచి పెట్రోల్ దాకా అన్నీ భారం అవుతాయి.

 

3. విదేశీ రుణాలు మరింత భారం

 


రూపాయి పతనంతో అత్యధికంగా విద్యుత్, సిమెంట్, టెలికం రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. కొనాళ్ల క్రితం విదేశీ రుణాలు చాలా చౌకగా దొరుకుతుండటంతో చాలా దేశీ కంపెనీలు చక చకా అప్పులు తెచ్చుకున్నాయి. ఇప్పుడు రూపాయి క్షీణంచండం వల్ల కట్టాల్సిన వడ్డీ పెరగడమే కాకుండా అసలు మొత్తం కూడా పెరిగిపోయింధి.

 

4. రూపాయి పతనం.. బంగారం ఎఫెక్ట్

 

 
అంతర్జాతీయంగా పసిడి తగ్గుతున్నా.. రూపాయి పతనం వల్ల దేశీయంగా ఆ స్థాయిలో తగ్గడం లేదు. గడిచిన పక్షం రోజుల్లో అంతర్జాతీయంగా బంగారం ధరలు 2.94 శాతం దాకా పడగా.. దేశీయంగా మాత్రం 3.14 శాతం పెరిగాయి.

 

5. రూపాయి పతనం.. ధరలు పెరిగే వస్తువులు

 

 రూపాయి పతనంలో ధరలు పెరిగే వస్తువుల జాబితాలో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌తోపాటు రంగులు(పెయింట్స్), వాహనాలు, పురుగు మందులు, కాఫీ, చాకొలేట్లు, ప్లాటినం, బొగ్గు, ఐరన్, సోలార్ సెల్స్, సోలార్ ఉత్పత్తులు, ఎల్‌ఈడీ లైట్లు, స్టెంట్లు, ఇతర వైద్య పరికరాలు, బొమ్మలు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి.


తీర్థ మలై, ధర్మపురి

తీర్ధమలై నీటి బుగ్గల మహత్యం.. పాపాలే కాదు, వ్యాధులూ పోతాయ్ !

 

తమిళ్ నాడు లోని ధర్మపురి జిల్లా లో కల తీర్థ మలై ప్రసిద్ధ యాత్రా స్థలం. ఇక్కడకు పిక్నిక్ గా చాలా మంది వస్తారు. ఇక్కడ అయిదు నీటి బుగ్గలు కలవు. ఇవి ఒక ఏటవాలు కొండ నుండి ఊరు తాయి. టెంపుల్ పేరు ఒక నీటి బుగ్గనుండి పెట్టారు. ఈ టెంపుల్ లో శివుడిని పూజిస్తారు. శివుడిని ఇక్కడ తీర్థ గిరిశ్వర అంటారు. ఈ నీటి బుగ్గల నీటిలో స్నానాలు చేసిన వారికి పాపాలు పోతాయని స్థానికులు చెపుతారు.

 ధర్మపురి - దేవాలయాలు మరియు చర్చిల నగరం

ఇండియా లోని తమిళ్ నాడు రాష్ట్రంలో ధర్మపురి పట్టణం కలదు. ఈ ప్రదేశం పొరుగునే కల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు సమీపంగా వుంటుంది. ధర్మపురి దాని సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. బెంగుళూరు మరియు చెన్నైల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రాదేశానికి వస్తారు. ప్రాచీన కాలంలో ధర్మపురి చొళులు, రాష్ట్రకూటులు, పాండ్యులు చే ఈ ప్రదేశం పరిపాలించబడింది.

ధర్మ పురి ఫోటోలు, మేట్టుర్ డాం మరియు గార్డెన్
                                     Image source: commons.wikimedia.org
జలపాతాలు మరియు నీటి సరస్సుల భూమి ధర్మపురి మరియు చుట్టపట్ల కల ఆకర్షణలు

పేరు గాంచిన హోగేనక్కల్ ఫాల్స్ తమిళ్ నాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో కలవు. ఈ ప్రదేశం ధర్మపురి కి 46 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం పర్యాటకులు విశ్రమించి ప్రశాంత, నీటి పరిసరాలను ఆనందించేందుకు అనుకూలంగా వుంటుంది. మరొక అందమైన ప్రదేశం క్రిష్ణగిరి డాం. ఇది కృష్ణగిరి మరియు ధర్మపురిల మధ్య కలదు. కొట్టాయి కోవిల్, చెన్నరాయ పేరుమల్ టెంపుల్ మరియుతీర్థ మలైలో కల శ్రీ తీర్థ గిరిస్వరార్ టెంపుల్ వంటివి ఇక్కడి ఆకర్షణలు. ఇంకనూ ఇక్కడ మౌంట్ కార్మెల్ చర్చి, సి.ఎస్.ఐ జిఒన్ చర్చి, సచ్రెద్ హార్ట్ కేథడ్రాల్ మరియు మెట్టూర్ డాం లు మరికొన్ని ఆకర్షణలు. అధియామన్ కొట్టాయి ప్రదేశం ధర్మపురి నుండి 7 కి.మీ. ల దూరంలో కలదు.
ఇక్కడ ఒక కోట శిధిల అవశేషాలు వుంటాయి. ఈ కోట కోడి గుడ్డు ఆకారంలో వుంటుంది.

తీర్థ మలై, ధర్మపురి



ధర్మపురి ఫోటోలు, తీర్తమలై, తీర్తమలై టెంపుల్
Image source:dharmapuri.nic.in
హిందూ పురాణాల మేరకు, శ్రీరాముడు వేలాది రాక్షలను రావణుడి తో చేసిన యుద్ధంలో వధించిన తర్వాత శివుడిని తన పాపాలు పోగొట్టుకునేందుకుగాను అర్చించాడు.

ధర్మపురి ఎలా చేరాలి??

ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక బస్సులను నడుపుతోంది. ధర్మపురికి తమిళ్ నాడులోని వివిధ ప్రదేశాలతో రోడ్డు మరియు రైల్ మార్గాలు కలవు. డీలక్స్, సెమి డీలక్స్, ఏ.సి మరియు నాన్ ఏ సి బస్సులు ధర్మపురి నుండి సమీప ప్రధాన నగరాలకు కలవు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ ధర్మపురికి సమీపంగా వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ లో దేశీయ మరియు విదేశీ విమానాలు నడుస్తాయి.
ధర్మపూరి సందర్శనకు ఉత్తమ సమయం వింటర్ నెలలు ఈ ప్రదేశ సందర్శనకు అనుకూల సమయం.

ప్రజారాలా.. దయచేసి బంగారానికి దూరంగా ఉండండి: చిదంబరం

Chidambaram Indians Please Do Not Buy Gold
 న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఒక్కసారిగా పతనమవ్వడంతో బోగ్గు ధరలు, గ్యాస్ ధరలు, కరెంట్ ధరలు పెరుగుతుండటంతో జూన్ నెలఖారులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై రివ్యూ మీటింగ్‌కి ప్లాన్ చేసినట్లు కేంద్ర ఆర్దిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. వీటితో పాటు గత సెప్టెంబర్ రూపాయి మారకపు విలువని గమనించినట్లైతే ఎన్నోఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బంగారం మదుపు మరియు విక్రయాలపై మేము చేస్తున్న విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకోని దేశ ప్రజలు బంగారం కోనుగోలు తగ్గించుకోవాలని సూచించారు. ఒక వైపు కరెంట్ లోటు పెరిగి.. దేశ ఆర్ధిక వ్యవస్దకు పెనుభారం అవుతుండటంతో బంగారం దిగుమతులను కూడా ఆర్‌బీఐ తగ్గించిన విషయాన్ని ప్రస్తావించారు. మనదేశంలో 30 గ్రాముల బంగారు కూడా ఉత్పత్తి కావడం లేదని, సాధ్యమైనంత వరకూ ప్రజలు బంగారానికి దూరుంగా ఉండాలని పి. చిదంబరం మరోసారి ప్రజలకు తెలిపారు. మే మొదటి వారంలో బంగారం దిగుమతులు $135 మిలియన్ నుండి మే చివరి వారం వచ్చేసరికి $36 మిలియన్లకు తగ్గాయని అన్నారు. రూపాయి పతనం కావడంతో క్రూడ్ ఆయిల్, సహాయ వాయువులు, ఎరువులు ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారాయన్నారు. మనం దిగుమతి చేసుకునే వాటి రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో అదే స్దాయిలో ఉన్నప్పటికీ.. రూపాయి పతనం కావడంతో ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మే ప్రారంభం నుండి ఇప్పటిదాకా 8.5 శాతం పైనే క్షీణించింది. మేలో 53 స్థాయిలో ఉంటే ప్రస్తుతం 58.39 వద్ద ఉంది. అంటే నెల రోజుల వ్యవధిలో సుమారు 500 పైసల పైగా పతనమైంది. రూపాయి పతనంతో అత్యధికంగా విద్యుత్, సిమెంట్, టెలికం రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. కొనాళ్ల క్రితం విదేశీ రుణాలు చాలా చౌకగా దొరుకుతుండటంతో చాలా దేశీ కంపెనీలు చక చకా అప్పులు తెచ్చుకున్నాయి. ఇప్పుడు రూపాయి క్షీణంచండం వల్ల కట్టాల్సిన వడ్డీ పెరగడమే కాకుండా అసలు మొత్తం కూడా పెరిగిపోయింది
తెలుగు వన్ఇండియా..

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

  1.ముందుగా మీ సీడి పై భాగాన్ని సుబ్బు నీళ్లతో శుభ్రంగా కడిగేయండి. 


2. తరువాత సున్నితమైన క్లాత్ పై సీడీని ఉంచండి



 3.తరువాత మీరు వాడే పేస్టును కొంత తీసుకునీ సీడీ పై పాలిష్ చేయండి,


 4.పాలిషింగ్ పూర్తి అయిన అనంతరం ఓ అయిదు నిమిషాలు పాటు సీడీని అలానే ఉంచండి.


 5.ఇప్పుడు చల్లటి నీటితో మీ సీడిని శుభ్రం చేయండి.


 6.అనంతరం మెత్తని పేపర్ టవల్‌తో సీడీని శుభ్రంగా తుడుచుకోవాలి.  
 

 7.ఇప్పుడు చూడండి మీ సీడీ కొత్తదానిలో ఏలా మెరిసిపోతుందో!


Wednesday, June 12, 2013

లంచం పై పోరాటo.....





1. సమాజంలో ఏ మాత్రం మనకి నచ్చని పద్దతులుక నిపించినా వ్యవస్థ అంత కుళ్ళిపోయింది, అంటూ పక్కనుంచి తప్పుకుని వెళ్ళిపోతాం. అయితే - మార్పు సాధ్యమేనని నమ్మేవారు కొంతమంది  వుంటారు. అందుకు ప్రయత్నిస్తారు . మిగతా వారిని ఆలోచించమంటారు , ఇటువంటి వ్యక్తులు ఈ కాలంలో తక్కువగా కనిపించినా అరుదైతే కాదు -  అందులో ఒకరు విజయ్  -అమెరికాలో  మంచి ఉద్యోగం,ఆస్తి సంపాదన అన్నిటిని వదిలి ఓ సంకల్పంతో మాతృభూమిపై అడుగు పెట్ట్టాడు. అతను అనుకున్నది సాధించేందుకు  ప్రయత్నాలు మొదుపెట్టి నెమ్మది నెమ్మదిగా ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు ప్రయత్నించి ఈ రోజున ఓ గొప్ప మార్పుకి మూలమైయ్యడు.. ఒక్కరుగా ఎంత సాధించవచ్చో నిరూపించాడు

2. లంచం అన్ని స్థాయిల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. దాని ఇనుప పాదాల కింద  నలిగి ఎందరో విలవిల్లాడుతున్నారు.. ఎన్ని చట్టాలు వున్నా చేయి చాపే వారు చాపుతూనే వున్నారు , ఇదిగో ఈ లంచం పైనే గురిపెట్టాడు విజయ్ -  ఎక్కడో అమెరికాలో వున్న తనని అక్కడ స్నేహితుల మాటలు, హేళనలు, లంచం పై పోరాటానికి సిద్దపడేలా చేసాయి. అవినీతికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యమే  పరిష్కారమనుకుని   'ఫిఫ్త్ పిల్లర్" అనే సంస్థ ను తమిళనాడులో ప్రారంభించాడు . శాసనం ,చట్టం, న్యాయం, మీడియా సమాజానికి  నాలుగు స్తంభాలయితే ప్రజల ఐదో స్తంభం అనే నినాదంతో ప్రారంభమయింది .ఈ "ఫిఫ్త్  పిల్లర్ "అవినీతిపై సందించిన అస్త్రం ఏంటో తెలుసా , ' జీరోనోట్ '.





౩.  ఈ " జీరోనోట్ "  ఇప్పుడు సమాజంలో  విప్లవాత్మక మార్పులకి  నాంది పలికింది. రూపాయి నోట్లలా వుండే ఓ జీరోనోట్ ని  సృష్టించాడు రూపాయి విలువ తో చూస్తే దానికి ఏ విలువా లేకపోయినా , లంచానికి మేం  వ్యతిరేకం అనితెలపడమే దాని ప్రధాన ఉద్దేశం. అంటే  మనల్ని  ఎవరైనా లంచం అడిగితే వారికి ఆ జీరోనోట్ ఇవ్వాలని, అంతేకాదు  దాంతో  మనం  లంచానికి వ్యతిరేకమని తెల్సిపోతుంది.. ఆ నోటుపై లంచం తీసుకోవడం ,అడగటం, ఇవ్వడం నేరమనే సందేశం వుంటుంది - దాంతో మనకి నిబంధనలు తెల్సునని ఎదుటి వ్యక్తికీ అర్ధమైపోతుంది, మరి  ఇలా " జీరోనోట్ "ని ఇచ్చినా లొంగని లంచావతరాలు  సంగతేంటి అంటారా ? దానికి ఓ మార్గం వుంది. 


4. జీరోనోట్ అంటేనే లంచానికి వ్యతిరేకం అని చెప్పటం, అయితే ఇలా "జీరోనోట్" ఇచ్చిన ఇంకా లంచం కోసం వెధిస్తే "ఫిఫ్త్ పిల్లర్ " కార్యకర్తలు అటువంటి వారిపై ఫిర్యాదులు చేస్తారు అవసరమైతే స్పింగ్ ఆపరేషన్లునిర్వహించి  వారి పని పడతారు . ఇలా "జీరోనోట్" ని ఉపయోగించి ఇప్పటి వరకు ఎందరో లంచం ఇవ్వకుండా పనులు చేయించుకోగలిగారు , అంతే కాదు దేశంలో ఏ  మూలా వున్నవారైన సరే  " ఫిఫ్త్ పిల్లర్" ల్ సభ్యులిగా చేరే అవకాశం, అలాగే ఫిఫ్త్ పిల్లర్ సహాయం పొందే అవకాశం కూడా వుంది ఇందుకోసం ఈ జీరోనోట్ పై అవగాహనా కల్పించేందుకు విజయ్  అతని బృందం విస్తృతంగా పర్యటిస్తున్నారు  కూడా.


5. ఇప్పటికే దాదాపు ఐదు లక్షల నోట్లు వాడబడ్డాయంటే అర్ధం చేసుకోండి ఎంత మంది  అవినీతికి ఈ జీరోనోట్ చెక్ పెట్టిందో - కేవలం లంచం ఇవ్వడం ఇష్టం లేనివారే కాదు తీసుకోవడం ఇష్టంలేని నిజాయితీపరులు కూడాఈ నోట్ ని తమ సీట్ దగ్గర అతికించుకుంటే చాలు, అతని దగ్గరికి వచ్చేవారికి అతను లంచానికి వ్యతిరేకి అని, ఫిఫ్త్ పిల్లర్ సభ్యుడని ఇట్టే అర్ధమైపోతుంది .దాంతో లంచం ఇవ్వటానికి సాహసించారు . ఇలా ఒక్కొక్కరుగా చేయి కలిపితే ఎంతటి మార్పు అయిన సాధ్యమే అని నిరూపించేందుకు  ప్రయత్నిస్తున్నారు. ఫిఫ్త్ పిల్లర్ సభ్యులు.
   www.5th pillar.org

ఆదర్శం




అన్ని దానాలని మించిన దానం  అన్నదానం అంటారు  - ఆ దానం కంటే మించిన దానం ఒకటుంది అని ప్రగాఢంగా నమ్మటమే కాదు ఆ దానం చేయడం కోసం తన జీవితాన్నే అంకితం చేసాడో వ్యక్తీ అతనే భద్రయ్య. అరవై  ఎనిమిదేళ్ళ వయసులో ఉదయాన్నే బయలు దేరి మద్యాహ్నం  దాకా ఊరంత  తిరిగుతూ అక్కడక్కడ ఏర్పాటు చేసిన  ట్యాంకుల్లో నీళ్ళు నింపుతూ ఉంటాడు ఆ ట్యాంకులన్ని అతను ఏర్పాటు చేసినవే స్వయంగా ఓ మినీ వ్యాన్ లోని ట్యాంకులో  నీళ్ళు నింపుకుని వెళ్ళే భద్రయ్య ఓ సాధారణ వ్యక్తీ.  తమలపాకుల వ్యాపారం చేసుకునే భద్రయ్య సంపాదన అంతంత మాత్రమే అయిన సరే ఎందరి దాహమో తీర్చాలనే తాపత్రయంతో రూపాయి రూపాయి సమకూర్చాడు.. గత ఇరవై ఎనిమిదేళ్ళుగా అంకిత భావంతో భద్రయ్య  చేస్తున్న సేవ గురించిన వివరాలోకి వెళితే...................


2. 28 ఏళ్ళ క్రితం ఓ  వేసవి మద్యాహ్నం ఓ నిరుపేద తల్లి తన కూతురితో కలసి మంచినీళ్ళ కోసం అర్ధించినపుడు గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వలేకపోయాడు, దాహంతో ఆ తల్లి అతని ముందే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సంఘటన భద్రయ్యని కలవరపరచింది , కలత చెందేలాచేసింది.. దాహం వేసినపుడు గుక్కెడు నీళ్ళు దొరకకపోతే మనిషి ప్రాణం ఎంత విలవిలలాడిపోతుందో  అనుకున్నాడు. ఓ వారం రోజులు కష్టపడి పదిహేడు రూపాయలు కూడబెట్టాడు. ఆ డబ్బుతో ఓ మట్టికుండను కొని తన షాపు ముందు పెట్టి రోజూ అందులో నీళ్ళు నింపేవాడు . ఆ తర్వాత దగ్గరలోని  వీధుల్లో కూడాకొన్ని కుండలు ఏర్పాటు చేసి వాటిల్లో కూడా నీళ్ళు నింపటం అతని దినచర్యలో భాగంగా మారింది..


౩        దాహం వేసినపుడు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చి ఆ దాహం తీర్చే వ్యక్తి' దేవుడిలా కనిపిస్తాడు, ఎవరికైనా, అలా అయితే భద్రయ్య బెంగుళూర్ లోని ఎందరో నిరుపేదలకి, చిరు వ్యాపారులకి, రోడ్డుపై వెళ్ళే వారికి దేవుడు. తన షాప్ ముందు కుండలో నీళ్ళు పెట్టడంతో మొదలైయిన భద్రయ్య ప్రయాణం ఆ తరువాత సిమెంట్ దిమ్మ మద్య  కదలకుండా  ఉండేలా ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ను అమర్చే దక సాగింది. అలా ఇప్పటికి బెంగుళూర్ మొత్తం మీద నాలుగు  వందల ట్యాంకులను  ఏర్పాటు చేసాడాయన.. ఆ ట్యాంకుల రక్షణ కోసం వాటి చుట్టూ ఇనుప గ్రిల్ ను కూడా నిర్మించాడు . వేసవిలో నీరు వేడేక్కకుండా  ట్యాంకు చుట్టూ ఇసుకపోసి దాన్ని నీళ్ళతో తడపడం మొదలుపెట్టాడు


4.  ఇప్పటికీ  అతనే స్వయంగా రోజూ ఆ ట్యాంకులని కడిగి  నీళ్ళతో నింపుతున్నాడు . ఇప్పుడు భద్రయ్య చేసే ఈ సేవలో అతని పిల్లలూ ఆనందంగా తమ సహాయం అందిస్తున్నారు .నీళ్ళ ట్యాంకులే కాదు, బస్సు షెల్టర్లు, రాతి బెంచీలు కూడా ఏర్పాటు చేసాడు ఎండ తీవ్రతతో సూర్యుడు  భయపెడితే చల్లని నీడనీ, మంచినీటిని అందిస్తూ భద్రయ్య భరోసా నిస్తున్నాడు..

5.       " పంచభక్ష్య పరమాన్నాలు వద్దు, డబ్బు వద్దు గుక్కెడు నీళ్ళు చాలు " దాహంతో విలవిలలాడే సమయంలో మనిషి అనుకునేది అదే, ఆ క్షణంలో  " ఒక్కగుక్కెడు మంచినీళ్ళు అందించిన వాడే అతనికి దేవుడు , అది నేనవుతున్నాను  ఆ తృప్తి చాలు "అనే  భద్రయ్య నేనేం చేయ్యగలను అని ప్రశ్నించే ఎందరికో  నిలువెత్తు జావాబు అనటం అతిశయోక్తి  కాదేమో. లక్ష్యాలు ఏర్పరచుకోవటం వాటిని సాధించాడంలో ఓ ఆనందం తృప్తి వుంటుంది . అదే ఆ లక్ష్యాలు పదిమందికి  సహాయపడినపుడు  ఆ తృప్తికి   అంతే వుండదు, అందుకు నిదర్శనం ఈ 68  ఏళ్ళ భద్రయ్య..
 

నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.. సాయిబాబా..





"షిరిడీ క్షేత్రంలో అడుగుపెట్టినవారికి కష్టాలు తీరినట్లేనని, నా భక్తుల ఇంట "లేమి" అనేది ఉండదని" సాయిబాబా పేర్కొన్నారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పుకుంటున్న షిరిడి సాయిబాబా ప్రపంచ జనులను తన బోధనల ద్వారా మేల్కొలిపారు. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు.

ఇంకా "నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను."
"నా సమాధి నా భక్తులను దీవిస్తుంది".
"భక్తుల అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
"నా సమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
"నా సమాధినుండి నేను మాట్లాడుతాను."
"నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ అండగా ఉంటాను."
"మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను."
"నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి."
"నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు." వంటి అనే పలు వాక్యాల ద్వారా భక్తులకు అభయమిచ్చిన సాయిబాబాను గురువారం పూట పూజించేవారికి సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా గురువారం పూట సాయిబాబాను పూజించే, ఆ రోజు సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో బాబా ఆలయాన్ని సందర్శించుకుంటే ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

అలాగే గురువారం పూట ఇంటిల్లాపాదిని శుభ్రం చేసుకుని, సాయిబాబా ప్రతిమను లేదా ఫోటోను పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పాలుతో తయారు చేసిన వస్తువులు, చక్కరెపొంగలి, పండ్లు వంటివి సిద్ధం చేసుకోవాలి.

గురువారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో బాబుకు ఆవునేతితో పంచహారతి గావించి, నిష్టతో పూజలు చేయాలి. ఇలా ప్రతి గురువారం సాయిబాబాను పూజించే వారికి పదవోన్నతులు, ఉన్నత విద్యావకాశాలు, విదేశీయానం, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి శుభ ఫలితాలుంటాయని పురోహితులు అంటున్నారు.